ఆన్ లైన్ మోసాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్న యు.ఎ.ఇ.
- January 17, 2016
అంతర్జాలంలో అబద్ధాలను ప్రచురించి మోసపూరితమైన చిరునామాలతో వ్యక్తులను దగా చేసేవారిపై
సమాచార, సాంకేతిక నేరాల చట్టం కింద యు.ఎ.ఇ. లో ఇకపై భారీ జరిమానాలను విధించనున్నారు.
ఈ నూతన చట్ట ప్రకారం ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ 500, 000 నుండి రెండు బిలియన్ దీనార్ల వరకు
జరిమానాతో పాటు నెరస్థునికి దీర్ఘ కాల కారాగారం విధించనున్నారు. ఆ నేర తీవ్రతను బట్టి ఆ శిక్షా
కాలం ఒకరోజు 15 ఏళ్ళ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు, గతంలో ( 2012 లో )
రూపొందించిన ఆ సమాచార, సాంకేతిక నేరాల చట్టంను ఇటీవల సవరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







