జనవరి 31లో సబ్స్క్రిప్షన్స్ రెన్యువల్ చేయించుకోవాలి
- January 07, 2020
ఒమన్ పోస్ట్, తమ వినియోగదారులు జనవరి 31లోగా తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. ఇండివిడ్యువల్స్కి 20 ఒమన్ రియాల్స్, కార్పొరేట్స్ 60ఒమన్ రియాల్స్తో తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వుంటుంది. ఒమన్ వ్యాప్తంగా వున్న 83 ఒమన్ పోస్ట్ బ్రాంచ్లలో ఈ రెన్యువల్కి అవకాశం వుంది. ఒమన్ పోస్ట్కి చెందిన పిఓ బాక్సులు, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక కూడా పోస్ట్ బాక్స్లకు ఆదరణ తగ్గలేదని ఒమన్ పోస్ట్ - పోస్ట్ బాక్సెస్ సూపర్ వైజర్ మాజిద్ అల్ మమారి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







