జనవరి 31లో సబ్స్క్రిప్షన్స్ రెన్యువల్ చేయించుకోవాలి
- January 07, 2020
ఒమన్ పోస్ట్, తమ వినియోగదారులు జనవరి 31లోగా తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. ఇండివిడ్యువల్స్కి 20 ఒమన్ రియాల్స్, కార్పొరేట్స్ 60ఒమన్ రియాల్స్తో తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వుంటుంది. ఒమన్ వ్యాప్తంగా వున్న 83 ఒమన్ పోస్ట్ బ్రాంచ్లలో ఈ రెన్యువల్కి అవకాశం వుంది. ఒమన్ పోస్ట్కి చెందిన పిఓ బాక్సులు, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక కూడా పోస్ట్ బాక్స్లకు ఆదరణ తగ్గలేదని ఒమన్ పోస్ట్ - పోస్ట్ బాక్సెస్ సూపర్ వైజర్ మాజిద్ అల్ మమారి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు