జనవరి 31లో సబ్స్క్రిప్షన్స్ రెన్యువల్ చేయించుకోవాలి
- January 07, 2020
ఒమన్ పోస్ట్, తమ వినియోగదారులు జనవరి 31లోగా తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. ఇండివిడ్యువల్స్కి 20 ఒమన్ రియాల్స్, కార్పొరేట్స్ 60ఒమన్ రియాల్స్తో తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వుంటుంది. ఒమన్ వ్యాప్తంగా వున్న 83 ఒమన్ పోస్ట్ బ్రాంచ్లలో ఈ రెన్యువల్కి అవకాశం వుంది. ఒమన్ పోస్ట్కి చెందిన పిఓ బాక్సులు, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక కూడా పోస్ట్ బాక్స్లకు ఆదరణ తగ్గలేదని ఒమన్ పోస్ట్ - పోస్ట్ బాక్సెస్ సూపర్ వైజర్ మాజిద్ అల్ మమారి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







