హానికరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు
- January 17, 2016
వినాశనకరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు తీసోకోనున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రవణా సరుకుల లోడులలో వ్యవసాయ తెగుళ్ళు తమ తమ దెశాలలొనికి
వచ్చే అవకాశం ఉందని ఇందుకు సరైన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ వ్యవహారాల మంత్రి
యూసుఫ్ అల్ ఖులైఫీ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సహజ వ్యవసాయ వనరులను గల్ఫ్ సమాఖ్య
దేశాల లోనికి రాకుండాసంరక్షించుకోవచ్చని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలను
పాటించనివారికి 2,700 డాలర్ల నుండి 13,000 డాలర్లను ( 50,000 రియళ్ళను ) జరిమానాగా విధిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







