మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా
- January 08, 2020
సౌదీ అరేబియా పోలీస్, ఈస్టర్న్ సిటీ కాతిఫ్లో ఓ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ పెట్రోల్ మీద సదరు వ్యక్తి కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిందితుడ్ని మొహమ్మద్ హుస్సేన్ అలి అల్ అమ్మార్గా గుర్తించారు. అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా పేరొకన్నారు పోలీస్ అధికారులు. ఓ జడ్జిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా నిందితుడిపై అభియోగాలున్నాయి. 2016లో జడ్జి షేక్ మొహమ్మద్ జిరానీని కిడ్నాప్ చేశారు. 2017లో షేక్ జిరానీ మృతి చెందినట్లు ధృవీకరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







