మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా
- January 08, 2020
సౌదీ అరేబియా పోలీస్, ఈస్టర్న్ సిటీ కాతిఫ్లో ఓ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ పెట్రోల్ మీద సదరు వ్యక్తి కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిందితుడ్ని మొహమ్మద్ హుస్సేన్ అలి అల్ అమ్మార్గా గుర్తించారు. అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా పేరొకన్నారు పోలీస్ అధికారులు. ఓ జడ్జిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా నిందితుడిపై అభియోగాలున్నాయి. 2016లో జడ్జి షేక్ మొహమ్మద్ జిరానీని కిడ్నాప్ చేశారు. 2017లో షేక్ జిరానీ మృతి చెందినట్లు ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







