జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి..
- January 17, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 2న నిర్వహించే గ్రేటర్ ఎన్నికలకు ఈనెల 12 నుంచి ఈ రోజు వరకు నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 21న నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు టోకెన్లు తీసుకున్న వారందరికీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









