జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి..
- January 17, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 2న నిర్వహించే గ్రేటర్ ఎన్నికలకు ఈనెల 12 నుంచి ఈ రోజు వరకు నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 21న నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు టోకెన్లు తీసుకున్న వారందరికీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







