కువైట్ః నిబంధనలు పాటించని రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలు క్లోజ్
- January 11, 2020
కువైట్లో రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలను మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. మనీ ఎక్సేంజ్కు సంబంధించి ఈ రెండు కంపెనీలు సూపర్విజరీ ఇన్స్ట్రక్షన్స్ పాటించటం లేదని అధికారులు చెబుతున్నారు. మనీ లాండరింగ్ను అరికట్టేందుకు ఫ్రేమ్ చేసిన సూచనలను కంపెనీలు పాటించటం లేదని అంటున్నారు. అలాగే టెర్రరిజమ్ ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు కూడా మినిస్ట్రి అధికారులు సూచించారు. మనీ ఎక్సేంజ్ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కునేందుకు ఇలాంటి అడ్డదారుల్లో కంపెనీలు వెళ్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







