కువైట్ః నిబంధనలు పాటించని రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలు క్లోజ్
- January 11, 2020
కువైట్లో రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలను మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. మనీ ఎక్సేంజ్కు సంబంధించి ఈ రెండు కంపెనీలు సూపర్విజరీ ఇన్స్ట్రక్షన్స్ పాటించటం లేదని అధికారులు చెబుతున్నారు. మనీ లాండరింగ్ను అరికట్టేందుకు ఫ్రేమ్ చేసిన సూచనలను కంపెనీలు పాటించటం లేదని అంటున్నారు. అలాగే టెర్రరిజమ్ ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు కూడా మినిస్ట్రి అధికారులు సూచించారు. మనీ ఎక్సేంజ్ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కునేందుకు ఇలాంటి అడ్డదారుల్లో కంపెనీలు వెళ్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







