కువైట్ః నిబంధనలు పాటించని రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలు క్లోజ్
- January 11, 2020
కువైట్లో రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలను మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. మనీ ఎక్సేంజ్కు సంబంధించి ఈ రెండు కంపెనీలు సూపర్విజరీ ఇన్స్ట్రక్షన్స్ పాటించటం లేదని అధికారులు చెబుతున్నారు. మనీ లాండరింగ్ను అరికట్టేందుకు ఫ్రేమ్ చేసిన సూచనలను కంపెనీలు పాటించటం లేదని అంటున్నారు. అలాగే టెర్రరిజమ్ ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు కూడా మినిస్ట్రి అధికారులు సూచించారు. మనీ ఎక్సేంజ్ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కునేందుకు ఇలాంటి అడ్డదారుల్లో కంపెనీలు వెళ్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







