సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అప్రమత్తంగా వుండాలి
- January 11, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అలాగే సీ ఫేరర్స్ అప్రమత్తంగా వుండాలని సూచనలు జారీ చేయడం జరిగింది. సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన దరిమిలా, వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) హెచ్చరించిన దరిమిలా, ఈ హెచ్చరికల్ని జారీ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం రఫ్గా వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు