సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అప్రమత్తంగా వుండాలి
- January 11, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అలాగే సీ ఫేరర్స్ అప్రమత్తంగా వుండాలని సూచనలు జారీ చేయడం జరిగింది. సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన దరిమిలా, వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) హెచ్చరించిన దరిమిలా, ఈ హెచ్చరికల్ని జారీ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం రఫ్గా వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







