సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అప్రమత్తంగా వుండాలి
- January 11, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అలాగే సీ ఫేరర్స్ అప్రమత్తంగా వుండాలని సూచనలు జారీ చేయడం జరిగింది. సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన దరిమిలా, వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) హెచ్చరించిన దరిమిలా, ఈ హెచ్చరికల్ని జారీ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం రఫ్గా వుంటుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







