సుల్తాన్ కబూస్ మృతి పట్ల సంతాపం తెలిపిన షేక్ మొహమ్మద్
- January 11, 2020
ఒమన్ సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాప ప్రకటన చేశారు. లాయల్టీ, లవ్ మరియు విజ్డమ్ విషయంలో సుల్తాన్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఒమ్ సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఒమన్లో మూడు రోజులపాటు సంతాన దినాలు కొనసాగనున్నాయి. మోడర్న్ అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం లీడర్షిప్ కొనసాగించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు సుల్తాన్ కబూస్.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







