సుల్తాన్ కబూస్ మృతి పట్ల సంతాపం తెలిపిన షేక్ మొహమ్మద్
- January 11, 2020ఒమన్ సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, సుల్తాన్ కబూస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాప ప్రకటన చేశారు. లాయల్టీ, లవ్ మరియు విజ్డమ్ విషయంలో సుల్తాన్ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఒమ్ సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఒమన్లో మూడు రోజులపాటు సంతాన దినాలు కొనసాగనున్నాయి. మోడర్న్ అరబ్ ప్రపంచంలో అత్యధిక కాలం లీడర్షిప్ కొనసాగించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు సుల్తాన్ కబూస్.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు