గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎతిహాద్
- January 11, 2020
ఎతిహాద్ ఎయిర్ వేస్, జనవరి గోల్డ్ సేల్ని ప్రకటించింది. ప్రముఖ హాలీడే డెస్టినేషన్స్ని ఈ గోల్డ్ సేల్లో తక్కువ ధరకే దక్కించుకునే అవకాశముంది. జనవరి 20 నుంచి నవంబర్ 25 వరకు ఈ సేల్ని వినియోగించుకోవచ్చు. అబుదాబీ నుంచి లండన్ హీత్రూకి కేవలం 2,343 దిర్హామ్లతో ఎకానమీ క్లాస్లోనూ, 11,949 దిర్హామ్లతో బిజినెస్ క్లాస్లోనూ ప్రయాణించడానికి వీలుంది. బిగ్ యాపిల్ న్యూయార్క్కి 4,843 దిర్హామ్లతో ప్రయాణించేందుఉ అవకాశం కల్పిస్తుండగా, రోమ్లోని ఎటెర్నల్ సిటీ సందర్శించేందుకు 2,683 దిర్హామ్లు చెల్లిస్తే పరిపోతుంది. షాంగై వెళ్ళాలనుకునేవారికి 2,038 దిర్హామ్లతో టిక్కెట్లు లభ్యమవుతాయి. జనవరి 23 వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. ఈ మధ్యలో టిక్కెట్లు తీసుకున్నవారికి నవంబర్ 25 వరకు ప్రయాణించొచ్చు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







