గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎతిహాద్
- January 11, 2020
ఎతిహాద్ ఎయిర్ వేస్, జనవరి గోల్డ్ సేల్ని ప్రకటించింది. ప్రముఖ హాలీడే డెస్టినేషన్స్ని ఈ గోల్డ్ సేల్లో తక్కువ ధరకే దక్కించుకునే అవకాశముంది. జనవరి 20 నుంచి నవంబర్ 25 వరకు ఈ సేల్ని వినియోగించుకోవచ్చు. అబుదాబీ నుంచి లండన్ హీత్రూకి కేవలం 2,343 దిర్హామ్లతో ఎకానమీ క్లాస్లోనూ, 11,949 దిర్హామ్లతో బిజినెస్ క్లాస్లోనూ ప్రయాణించడానికి వీలుంది. బిగ్ యాపిల్ న్యూయార్క్కి 4,843 దిర్హామ్లతో ప్రయాణించేందుఉ అవకాశం కల్పిస్తుండగా, రోమ్లోని ఎటెర్నల్ సిటీ సందర్శించేందుకు 2,683 దిర్హామ్లు చెల్లిస్తే పరిపోతుంది. షాంగై వెళ్ళాలనుకునేవారికి 2,038 దిర్హామ్లతో టిక్కెట్లు లభ్యమవుతాయి. జనవరి 23 వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. ఈ మధ్యలో టిక్కెట్లు తీసుకున్నవారికి నవంబర్ 25 వరకు ప్రయాణించొచ్చు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!