గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎతిహాద్
- January 11, 2020
ఎతిహాద్ ఎయిర్ వేస్, జనవరి గోల్డ్ సేల్ని ప్రకటించింది. ప్రముఖ హాలీడే డెస్టినేషన్స్ని ఈ గోల్డ్ సేల్లో తక్కువ ధరకే దక్కించుకునే అవకాశముంది. జనవరి 20 నుంచి నవంబర్ 25 వరకు ఈ సేల్ని వినియోగించుకోవచ్చు. అబుదాబీ నుంచి లండన్ హీత్రూకి కేవలం 2,343 దిర్హామ్లతో ఎకానమీ క్లాస్లోనూ, 11,949 దిర్హామ్లతో బిజినెస్ క్లాస్లోనూ ప్రయాణించడానికి వీలుంది. బిగ్ యాపిల్ న్యూయార్క్కి 4,843 దిర్హామ్లతో ప్రయాణించేందుఉ అవకాశం కల్పిస్తుండగా, రోమ్లోని ఎటెర్నల్ సిటీ సందర్శించేందుకు 2,683 దిర్హామ్లు చెల్లిస్తే పరిపోతుంది. షాంగై వెళ్ళాలనుకునేవారికి 2,038 దిర్హామ్లతో టిక్కెట్లు లభ్యమవుతాయి. జనవరి 23 వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. ఈ మధ్యలో టిక్కెట్లు తీసుకున్నవారికి నవంబర్ 25 వరకు ప్రయాణించొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







