గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎతిహాద్
- January 11, 2020ఎతిహాద్ ఎయిర్ వేస్, జనవరి గోల్డ్ సేల్ని ప్రకటించింది. ప్రముఖ హాలీడే డెస్టినేషన్స్ని ఈ గోల్డ్ సేల్లో తక్కువ ధరకే దక్కించుకునే అవకాశముంది. జనవరి 20 నుంచి నవంబర్ 25 వరకు ఈ సేల్ని వినియోగించుకోవచ్చు. అబుదాబీ నుంచి లండన్ హీత్రూకి కేవలం 2,343 దిర్హామ్లతో ఎకానమీ క్లాస్లోనూ, 11,949 దిర్హామ్లతో బిజినెస్ క్లాస్లోనూ ప్రయాణించడానికి వీలుంది. బిగ్ యాపిల్ న్యూయార్క్కి 4,843 దిర్హామ్లతో ప్రయాణించేందుఉ అవకాశం కల్పిస్తుండగా, రోమ్లోని ఎటెర్నల్ సిటీ సందర్శించేందుకు 2,683 దిర్హామ్లు చెల్లిస్తే పరిపోతుంది. షాంగై వెళ్ళాలనుకునేవారికి 2,038 దిర్హామ్లతో టిక్కెట్లు లభ్యమవుతాయి. జనవరి 23 వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. ఈ మధ్యలో టిక్కెట్లు తీసుకున్నవారికి నవంబర్ 25 వరకు ప్రయాణించొచ్చు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్