దుబాయ్: 'రేడియో గిల్లీ 106.5 ఎఫ్ఎం'చే ఘనంగా పొంగల్ వేడుకలు
- January 13, 2020
దుబాయ్:యూఏఈలో మోస్ట్ పాపులర్ తమిళ రేడియో ఛానెల్ రేడియో గిల్లీ 106.5, యాన్యువల్ పొంగల్ ఫెస్టివల్ వేడుకలని జనవరి 10 న ఎటిసలాట్ అకాడమీ, దుబాయ్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా శ్రోతలు హాజరయ్యారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వెంట్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పోటీలు కూడా నిర్వహించారు. ఈవెంట్ స్పాన్సర్ అయిన మలబార్ గోల్డ్ సంస్థ, ముగ్గురు విజేతలకు 8 గ్రాముల గోల్డ్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రేడియో గిల్లీ కి చెందిన అశోకన్ సుబ్రమణియం(CEO),రామకృష్ణ(MD),రాజేష్(MD),శ్యామ్ తిరుమలశెట్టి(Sales Head) పర్యవేక్షణలో ఘనంగా వేడుకలు జరిగాయి.




_1578923004.jpg)
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









