దుబాయ్: 'రేడియో గిల్లీ 106.5 ఎఫ్ఎం'చే ఘనంగా పొంగల్ వేడుకలు
- January 13, 2020
దుబాయ్:యూఏఈలో మోస్ట్ పాపులర్ తమిళ రేడియో ఛానెల్ రేడియో గిల్లీ 106.5, యాన్యువల్ పొంగల్ ఫెస్టివల్ వేడుకలని జనవరి 10 న ఎటిసలాట్ అకాడమీ, దుబాయ్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా శ్రోతలు హాజరయ్యారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వెంట్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పోటీలు కూడా నిర్వహించారు. ఈవెంట్ స్పాన్సర్ అయిన మలబార్ గోల్డ్ సంస్థ, ముగ్గురు విజేతలకు 8 గ్రాముల గోల్డ్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రేడియో గిల్లీ కి చెందిన అశోకన్ సుబ్రమణియం(CEO),రామకృష్ణ(MD),రాజేష్(MD),శ్యామ్ తిరుమలశెట్టి(Sales Head) పర్యవేక్షణలో ఘనంగా వేడుకలు జరిగాయి.




_1578923004.jpg)
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







