దుబాయ్: 'రేడియో గిల్లీ 106.5 ఎఫ్ఎం'చే ఘనంగా పొంగల్ వేడుకలు
- January 13, 2020దుబాయ్:యూఏఈలో మోస్ట్ పాపులర్ తమిళ రేడియో ఛానెల్ రేడియో గిల్లీ 106.5, యాన్యువల్ పొంగల్ ఫెస్టివల్ వేడుకలని జనవరి 10 న ఎటిసలాట్ అకాడమీ, దుబాయ్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా శ్రోతలు హాజరయ్యారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వెంట్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పోటీలు కూడా నిర్వహించారు. ఈవెంట్ స్పాన్సర్ అయిన మలబార్ గోల్డ్ సంస్థ, ముగ్గురు విజేతలకు 8 గ్రాముల గోల్డ్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రేడియో గిల్లీ కి చెందిన అశోకన్ సుబ్రమణియం(CEO),రామకృష్ణ(MD),రాజేష్(MD),శ్యామ్ తిరుమలశెట్టి(Sales Head) పర్యవేక్షణలో ఘనంగా వేడుకలు జరిగాయి.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..