కింగ్ ఫహాద్ కాజ్వేపై రికార్డు స్థాయిలో ట్రావెలర్స్
- January 14, 2020బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్వే, అత్యధిక సంఖ్యలో ట్రావెలర్స్ని రిజిస్టర్ చేసింది. ఒకే రోజు 131,000 మంది ఈ కాజ్వేని క్రాస్ చేయడం కాజ్ వే హిస్టరీలోనే ప్రధమం. ఇప్పటిదాకా ఈ కాజ్వేపై అత్యధికంగా ప్రయాణించింది 129,437 మంది కావడం గమనార్హం. ఈస్టర్న్ ప్రావిన్స్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ మౌల్లా మర్జోక్ అల్ ఒతైబి మాట్లాడుతూ, సంబంధిత శాఖల సహకారంతోనే ఈ ఘనతను స్మూత్గా సాధించగలిగినట్లు చెప్పారు. మిడ్ ఇయర్ స్కూల్ లీవ్ నేపథ్యంలో చాలామందికి బహ్రెయిన్ డెస్టినేషన్గా మారిందనీ, ఈ క్రమంలోనే అత్యధిక సంఖ్యలో కాజ్వేపై ప్రయాణించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?