నిజమైన స్నేహితుడికి అసలైన నివాళి
- January 14, 2020
మస్కట్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ బిన్ తైమౌర్ మృతి పట్ల భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు సంతాప దినాన్ని కూడా భారతదేశంలో నిర్వహించడం జరిగింది. సుల్తాన్ కబూస్, భారతదేశానికి అత్యంత ఆప్తమిత్రుడని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ - ఒమన్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగవడంలో కబూస్ పాత్ర చాలా గొప్పదని నరేంద్ర మోడీ చెప్పారు. కాగా, భారతదేశం, సుల్తాన్ కబూస్కి ఇచ్చిన ఈ గౌరవం పట్ల ఒమన్ హర్షం వ్యక్తం చేసింది. కష్ట కాలంలో ఒమన్కి భారత్ అందిస్తోన్న నైతిక మద్దతు చాలా గొప్పదని ఒమన్ కొనియాడుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..