నిజమైన స్నేహితుడికి అసలైన నివాళి
- January 14, 2020మస్కట్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ బిన్ తైమౌర్ మృతి పట్ల భారతదేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు సంతాప దినాన్ని కూడా భారతదేశంలో నిర్వహించడం జరిగింది. సుల్తాన్ కబూస్, భారతదేశానికి అత్యంత ఆప్తమిత్రుడని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ - ఒమన్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగవడంలో కబూస్ పాత్ర చాలా గొప్పదని నరేంద్ర మోడీ చెప్పారు. కాగా, భారతదేశం, సుల్తాన్ కబూస్కి ఇచ్చిన ఈ గౌరవం పట్ల ఒమన్ హర్షం వ్యక్తం చేసింది. కష్ట కాలంలో ఒమన్కి భారత్ అందిస్తోన్న నైతిక మద్దతు చాలా గొప్పదని ఒమన్ కొనియాడుతోంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన