18 ఏళ్ళ లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ నిషేధానికి పార్లమెంటు 'నో'
- January 16, 2020
బహ్రెయిన్: 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా వుండేందుకుగాను ఓ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రాగా, పార్లమెంటు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ని విక్రయిస్తే 2,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించాలన్నదే ఆ ప్రతిపాదన. ఇప్పటికే ఈ విషయమై కొన్ని రెగ్యులేషన్స్ వున్నందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రపోజల్ గతంలో షురా కౌన్సిల్ ఆమోదం పొందింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







