ATMని పగలగొట్టేందుకు విఫలయత్నం
- January 16, 2020అబుదాబీలోని ఘయాతి ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో ఏటీఎంని పగలగొట్టేందుకు నిందితులు విఫలయత్నం చేశారు. సుత్తులతో ఏటీఎంని పగలగొట్టేందుకు నిందితులు ప్రయత్నం చేయగా, వారి శ్రమ ఫలించలేదు. సంఘటనా స్థలం నుంచి హేమర్ (సుత్తినీ), అల్యూమినియం పీస్నీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చేతికి గ్లవ్స్, మొహాలకు మాస్క్లు ధరించారు. అయితే, పోలీసులు చాకచక్యంగా నిందితుల్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అబుదాబీలోని ముస్సాఫ్ఫాలో నిందితులు నివాసం వుంటున్నట్లు గుర్తించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం