నువైసీబ్ని దాటిన 4 మిలియన్ వాహనాలు
- January 16, 2020
కువైట్ సిటీ: అల్ నువైసీబ్ కస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019లో 2,075,55 వాహనాలు దేశంలోకి రాగా, 2,086,365 వాహనాలు దేశం నుంచి బయటకు వెళ్ళాయి. వీటిల్లో ప్రైవటు వాహనాలు, ట్రక్కులు వున్నాయి. గత డిసెంబర్లో అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి వాహనాల మూమెంట్ కనిపించింది. 400,000కి పైగా వాహనాలు డిసెంబర్లో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించినట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దేశంలోకి రాకపోకలకు అనుమతిస్తున్నట్లు నువైసీబ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ బిలాల్ అల్ ఖమీస్ చెప్పారు. 2 మిలియన్లకు పైగా సిగరెట్ ప్యాకెట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!