నువైసీబ్ని దాటిన 4 మిలియన్ వాహనాలు
- January 16, 2020
కువైట్ సిటీ: అల్ నువైసీబ్ కస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019లో 2,075,55 వాహనాలు దేశంలోకి రాగా, 2,086,365 వాహనాలు దేశం నుంచి బయటకు వెళ్ళాయి. వీటిల్లో ప్రైవటు వాహనాలు, ట్రక్కులు వున్నాయి. గత డిసెంబర్లో అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి వాహనాల మూమెంట్ కనిపించింది. 400,000కి పైగా వాహనాలు డిసెంబర్లో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించినట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దేశంలోకి రాకపోకలకు అనుమతిస్తున్నట్లు నువైసీబ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ బిలాల్ అల్ ఖమీస్ చెప్పారు. 2 మిలియన్లకు పైగా సిగరెట్ ప్యాకెట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









