నువైసీబ్ని దాటిన 4 మిలియన్ వాహనాలు
- January 16, 2020కువైట్ సిటీ: అల్ నువైసీబ్ కస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019లో 2,075,55 వాహనాలు దేశంలోకి రాగా, 2,086,365 వాహనాలు దేశం నుంచి బయటకు వెళ్ళాయి. వీటిల్లో ప్రైవటు వాహనాలు, ట్రక్కులు వున్నాయి. గత డిసెంబర్లో అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి వాహనాల మూమెంట్ కనిపించింది. 400,000కి పైగా వాహనాలు డిసెంబర్లో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించినట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దేశంలోకి రాకపోకలకు అనుమతిస్తున్నట్లు నువైసీబ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ బిలాల్ అల్ ఖమీస్ చెప్పారు. 2 మిలియన్లకు పైగా సిగరెట్ ప్యాకెట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..