నువైసీబ్ని దాటిన 4 మిలియన్ వాహనాలు
- January 16, 2020
కువైట్ సిటీ: అల్ నువైసీబ్ కస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019లో 2,075,55 వాహనాలు దేశంలోకి రాగా, 2,086,365 వాహనాలు దేశం నుంచి బయటకు వెళ్ళాయి. వీటిల్లో ప్రైవటు వాహనాలు, ట్రక్కులు వున్నాయి. గత డిసెంబర్లో అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి వాహనాల మూమెంట్ కనిపించింది. 400,000కి పైగా వాహనాలు డిసెంబర్లో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించినట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దేశంలోకి రాకపోకలకు అనుమతిస్తున్నట్లు నువైసీబ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ బిలాల్ అల్ ఖమీస్ చెప్పారు. 2 మిలియన్లకు పైగా సిగరెట్ ప్యాకెట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







