అబుదాబీ బస్ క్రాష్: విక్టిమ్స్ వివరాల వెల్లడి
- January 17, 2020అబుదాబీ బస్ క్రాష్ విక్టిమ్స్కి సంబంధించి కొన్ని వివరాల్ని వెల్లడించారు. ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్న ఓ సోషల్ వర్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఐదుగురు మహిళలు ఓ పురుషుడు మృతి చెందినవాఇరలో వున్నారు. గుర్తించినవారిలో నేపాలీ, శ్రీలంకన్ అలాగే పాకిస్తానీ వ్యక్తి వున్నారు. పాకిస్తానీ వ్యక్తిని డ్రైవర్గా గుర్తించారు. మరో ముగ్గుర్ని గుర్తించాల్సి వుంది. గాయపడ్డ 19 మందిలో అత్యధికులు నేపాల్ జాతీయులు. కొంతమంది శ్రీలంక మరియు ఉగాండాకి చెందినవారున్నారు. గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్పై అల్ రహా బీచ్కి ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14