అబుదాబీ బస్ క్రాష్: విక్టిమ్స్ వివరాల వెల్లడి
- January 17, 2020
అబుదాబీ బస్ క్రాష్ విక్టిమ్స్కి సంబంధించి కొన్ని వివరాల్ని వెల్లడించారు. ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్న ఓ సోషల్ వర్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఐదుగురు మహిళలు ఓ పురుషుడు మృతి చెందినవాఇరలో వున్నారు. గుర్తించినవారిలో నేపాలీ, శ్రీలంకన్ అలాగే పాకిస్తానీ వ్యక్తి వున్నారు. పాకిస్తానీ వ్యక్తిని డ్రైవర్గా గుర్తించారు. మరో ముగ్గుర్ని గుర్తించాల్సి వుంది. గాయపడ్డ 19 మందిలో అత్యధికులు నేపాల్ జాతీయులు. కొంతమంది శ్రీలంక మరియు ఉగాండాకి చెందినవారున్నారు. గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్పై అల్ రహా బీచ్కి ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







