అబుదాబీ బస్ క్రాష్: విక్టిమ్స్ వివరాల వెల్లడి
- January 17, 2020అబుదాబీ బస్ క్రాష్ విక్టిమ్స్కి సంబంధించి కొన్ని వివరాల్ని వెల్లడించారు. ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్న ఓ సోషల్ వర్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఐదుగురు మహిళలు ఓ పురుషుడు మృతి చెందినవాఇరలో వున్నారు. గుర్తించినవారిలో నేపాలీ, శ్రీలంకన్ అలాగే పాకిస్తానీ వ్యక్తి వున్నారు. పాకిస్తానీ వ్యక్తిని డ్రైవర్గా గుర్తించారు. మరో ముగ్గుర్ని గుర్తించాల్సి వుంది. గాయపడ్డ 19 మందిలో అత్యధికులు నేపాల్ జాతీయులు. కొంతమంది శ్రీలంక మరియు ఉగాండాకి చెందినవారున్నారు. గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్పై అల్ రహా బీచ్కి ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్