అబుదాబీ బస్‌ క్రాష్‌: విక్టిమ్స్‌ వివరాల వెల్లడి

- January 17, 2020 , by Maagulf
అబుదాబీ బస్‌ క్రాష్‌: విక్టిమ్స్‌ వివరాల వెల్లడి

అబుదాబీ బస్‌ క్రాష్‌ విక్టిమ్స్‌కి సంబంధించి కొన్ని వివరాల్ని వెల్లడించారు. ఈ కేసుని ఫాలో అప్‌ చేస్తున్న ఓ సోషల్‌ వర్కర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఐదుగురు మహిళలు ఓ పురుషుడు మృతి చెందినవాఇరలో వున్నారు. గుర్తించినవారిలో నేపాలీ, శ్రీలంకన్‌ అలాగే పాకిస్తానీ వ్యక్తి వున్నారు. పాకిస్తానీ వ్యక్తిని డ్రైవర్‌గా గుర్తించారు. మరో ముగ్గుర్ని గుర్తించాల్సి వుంది. గాయపడ్డ 19 మందిలో అత్యధికులు నేపాల్‌ జాతీయులు. కొంతమంది శ్రీలంక మరియు ఉగాండాకి చెందినవారున్నారు. గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ స్ట్రీట్‌పై అల్‌ రహా బీచ్‌కి ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com