స్కామ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 17, 2020మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. వాట్సాప్ అప్లికేషన్ ద్వారా, ఇతర మార్గాల్లో స్కామర్స్ స్కామ్ మెసేజ్లను ప్రచారంలోకి తెస్తున్నారనీ, వాటి ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ తరహా మెసేజ్లో పాస్వర్డ్లను, స్మార్ట్ డివైజ్లను హ్యాక్ చేసేలా వుంటున్నాయని తెలిపింది డిపార్ట్మెంట్. స్కామ్ మెసేజ్లపై డిపార్ట్మెంట్ హాట్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు