మక్కా ఘటనలో మలేసియన్‌ విక్టిమ్స్‌కి కింగ్‌ సల్మాన్‌ కాంపెన్సేషన్‌

- January 17, 2020 , by Maagulf
మక్కా ఘటనలో మలేసియన్‌ విక్టిమ్స్‌కి కింగ్‌ సల్మాన్‌ కాంపెన్సేషన్‌

సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, 2015లో జరిగిన క్రేన్‌ యాక్సిడెంట్‌ కారణంగా మృతి చెందిన మలేసియన్‌ హజ్‌ ఫిలిగ్రిమ్స్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్‌ సౌద ఈరియాల్స్‌ని (267,000 డాలర్లు) చొప్పున కాంపెన్సేట్‌ చేశారు. తీవ్ర గాయాల పాలైన ఫిలిగ్రిమ్స్‌ ఒక్కొక్కరికీ 500,000 సౌదీ రియాల్స్‌ని ప్రకటించారు. మొత్తం 111 మంది ఫిలిగ్రిమ్స్‌ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. పవిత్ర గ్రాండ్‌ మాస్క్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది 2015లో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com