మక్కా ఘటనలో మలేసియన్ విక్టిమ్స్కి కింగ్ సల్మాన్ కాంపెన్సేషన్
- January 17, 2020సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, 2015లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన మలేసియన్ హజ్ ఫిలిగ్రిమ్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్ సౌద ఈరియాల్స్ని (267,000 డాలర్లు) చొప్పున కాంపెన్సేట్ చేశారు. తీవ్ర గాయాల పాలైన ఫిలిగ్రిమ్స్ ఒక్కొక్కరికీ 500,000 సౌదీ రియాల్స్ని ప్రకటించారు. మొత్తం 111 మంది ఫిలిగ్రిమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. పవిత్ర గ్రాండ్ మాస్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది 2015లో.
తాజా వార్తలు
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ