మక్కా ఘటనలో మలేసియన్ విక్టిమ్స్కి కింగ్ సల్మాన్ కాంపెన్సేషన్
- January 17, 2020
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, 2015లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన మలేసియన్ హజ్ ఫిలిగ్రిమ్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్ సౌద ఈరియాల్స్ని (267,000 డాలర్లు) చొప్పున కాంపెన్సేట్ చేశారు. తీవ్ర గాయాల పాలైన ఫిలిగ్రిమ్స్ ఒక్కొక్కరికీ 500,000 సౌదీ రియాల్స్ని ప్రకటించారు. మొత్తం 111 మంది ఫిలిగ్రిమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. పవిత్ర గ్రాండ్ మాస్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది 2015లో.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి