మక్కా ఘటనలో మలేసియన్ విక్టిమ్స్కి కింగ్ సల్మాన్ కాంపెన్సేషన్
- January 17, 2020
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, 2015లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన మలేసియన్ హజ్ ఫిలిగ్రిమ్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్ సౌద ఈరియాల్స్ని (267,000 డాలర్లు) చొప్పున కాంపెన్సేట్ చేశారు. తీవ్ర గాయాల పాలైన ఫిలిగ్రిమ్స్ ఒక్కొక్కరికీ 500,000 సౌదీ రియాల్స్ని ప్రకటించారు. మొత్తం 111 మంది ఫిలిగ్రిమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. పవిత్ర గ్రాండ్ మాస్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది 2015లో.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







