నేపాల్లో హిమపాతం
- January 21, 2020ఖాట్మండ్ : నేపాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా నేపాల్లోని పర్వత శిఖరాలను అధిరోహిం చేందుకు వచ్చిన పర్వతారోహకులు ఇబ్బందిపడుతున్నారు. నలుగురు దక్షిణకొరియా ట్రెక్కర్లు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వీరంతా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు నేపాలీ గైడ్లు కూడా గల్లంతయ్యారన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు