నేపాల్లో హిమపాతం
- January 21, 2020ఖాట్మండ్ : నేపాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా నేపాల్లోని పర్వత శిఖరాలను అధిరోహిం చేందుకు వచ్చిన పర్వతారోహకులు ఇబ్బందిపడుతున్నారు. నలుగురు దక్షిణకొరియా ట్రెక్కర్లు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వీరంతా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు నేపాలీ గైడ్లు కూడా గల్లంతయ్యారన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..