ఫుడ్, సేలరీ లేకుండా బాధపడ్తున్న 60 మంది కార్మికులకు ఇండియన్ కాన్సులేట్ చేయూత
- January 21, 2020
దుబాయ్:దుబాయ్లో ఇండియన్ కాన్సులేట్, 60 మంది ఇండియన్ వర్కర్స్కి చేయూతనందిస్తోంది. వారు పనిచేస్తున్న కంపెనీలు జీతాలు ఇవ్వడం మానేయడంతో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు కార్మికులు. వారు పనిచేస్తున్న కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రెండు కంపెనీల్లో మొత్తం 100 మంది పనిచేస్తుండగా, అందులో 60 మంది ఇండియన్స్. కంపెనీ పార్టనర్లలో ఒకరు అల్ అవిర్ జైలులో వుండగా, మరొకరు దేశం విడిచి పారిపోవడం జరిగింది. వర్కర్స్ ఫిర్యాదు నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగామని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







