'GWPC' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- January 24, 2020
దుబాయ్:ఈ రోజు Alquoz లోని ECC లేబర్ క్యాంపులో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై మరియు NRI పాలసీ సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా,ఉపాధ్యక్షులు ఆరే శేఖర్ గౌడ్,బూర్ల పవన్,మాగల్ఫ్.కామ్ ఫౌండర్ శ్రీకాంత్ చిత్తర్వు,దొనకంటి శ్రీనివాస్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, అజయ్, హరిశ్,భూమేష్, యువరాజు, శ్రీనివాస్(Youtube) క్యాంపు బోస్ నల్ల భీమయ్య మరియు సభ్యులు పాల్గోన్నారు.



తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







