'GWPC' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- January 24, 2020
దుబాయ్:ఈ రోజు Alquoz లోని ECC లేబర్ క్యాంపులో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై మరియు NRI పాలసీ సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా,ఉపాధ్యక్షులు ఆరే శేఖర్ గౌడ్,బూర్ల పవన్,మాగల్ఫ్.కామ్ ఫౌండర్ శ్రీకాంత్ చిత్తర్వు,దొనకంటి శ్రీనివాస్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, అజయ్, హరిశ్,భూమేష్, యువరాజు, శ్రీనివాస్(Youtube) క్యాంపు బోస్ నల్ల భీమయ్య మరియు సభ్యులు పాల్గోన్నారు.



తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







