'GWPC' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
- January 24, 2020
దుబాయ్:ఈ రోజు Alquoz లోని ECC లేబర్ క్యాంపులో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) ఆధ్వర్యంలో కార్మికుల ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై మరియు NRI పాలసీ సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా,ఉపాధ్యక్షులు ఆరే శేఖర్ గౌడ్,బూర్ల పవన్,మాగల్ఫ్.కామ్ ఫౌండర్ శ్రీకాంత్ చిత్తర్వు,దొనకంటి శ్రీనివాస్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, అజయ్, హరిశ్,భూమేష్, యువరాజు, శ్రీనివాస్(Youtube) క్యాంపు బోస్ నల్ల భీమయ్య మరియు సభ్యులు పాల్గోన్నారు.



తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







