ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది ఈ ధ్యాన మందిరం
- January 28, 2020
ప్రపంచంలోనే అతిపెద్ద యోగా కేంద్రంగా రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్ లోని ధ్యాన మందిరం.. మంగళవారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై.. ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని కన్హ గ్రామంలో.. హార్ట్ ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ధ్యాన మందిర నిర్మాణం జరిగింది. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యానమందిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని తాబేలు ఆకారంలో నిర్మించారు. దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసేందుకు వీలుగా దీనిని నిర్మించారు. హార్ట్ ఫుల్నెస్ సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ధ్యానకేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







