25,000 మంది వలసదారుల తొలగింపుకి రంగం సిద్ధం
- January 29, 2020
కువైట్:పార్లమెంటరీ మేన్ పవర్ కమిటీ ఛైర్మన్ ఎంపీ ఖలీల్ అలల్ సలెహ్, 25,000 మంది వలసదారుల్ని పౌరులతో రీప్లేస్ చేసేందుకు సంబంధింధించిన ప్లాన్పై వివరించారు. బ్యాంకింగ్ సెక్టార్లో 1,500 జాబ్ వేకెన్సీలు వున్నాయి. లామేకర్స్, వీలైనంతవరకు మేన్ పవర్ని పౌరుల నుంచే తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా లోకల్ మేన్ పవర్ వినియోగంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వలసదారులకు అవకాశాలు సన్నగిల్లనున్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో 25,000 మంది వలసదారులను తొలగించి, వారి స్థానంలో లోకల్ వర్క్ ఫోర్స్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!