25,000 మంది వలసదారుల తొలగింపుకి రంగం సిద్ధం
- January 29, 2020
కువైట్:పార్లమెంటరీ మేన్ పవర్ కమిటీ ఛైర్మన్ ఎంపీ ఖలీల్ అలల్ సలెహ్, 25,000 మంది వలసదారుల్ని పౌరులతో రీప్లేస్ చేసేందుకు సంబంధింధించిన ప్లాన్పై వివరించారు. బ్యాంకింగ్ సెక్టార్లో 1,500 జాబ్ వేకెన్సీలు వున్నాయి. లామేకర్స్, వీలైనంతవరకు మేన్ పవర్ని పౌరుల నుంచే తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా లోకల్ మేన్ పవర్ వినియోగంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వలసదారులకు అవకాశాలు సన్నగిల్లనున్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో 25,000 మంది వలసదారులను తొలగించి, వారి స్థానంలో లోకల్ వర్క్ ఫోర్స్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







