పెస్టిసైడ్ ఇన్హేల్: 18 మంది విద్యార్థులకు అస్వస్థత
- January 29, 2020
షార్జా:క్లాస్ రూమ్లో పెస్టిసైడ్ స్ప్రే కారణంగా 18 మంది విద్యార్థులకు బ్రీతింగ్ సమస్యలు రావడంతో హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోపక్క ఈ ఘటనపై అథారిటీస్ విచారణ ప్రారంభించాయి. విద్యార్థుల్ని అల్ కాసిమి హాస్పాటల్కి తరలించారు. వైద్య చికిత్స అనంతరం వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, ఈ ఘటనతో స్కూల్లోని క్లాస్లను బుధ మరియు గురువారాల్లో సస్పెండ్ చేశారు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







