మస్కట్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష
- January 30, 2020
మస్కట్:తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయొద్దని ఒమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా రూమర్లు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఒమన్ సిటీజన్స్, ప్రవాసీయులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో తప్పుడు సమాచారాన్ని, రూమర్లను పోస్ట్ చేసినా, వారికి వచ్చిన పోస్టులను రీసెండ్ చేసినా క్రైమ్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







