మస్కట్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష

- January 30, 2020 , by Maagulf
మస్కట్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష

మస్కట్:తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయొద్దని ఒమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా రూమర్లు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఒమన్ సిటీజన్స్, ప్రవాసీయులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో తప్పుడు సమాచారాన్ని, రూమర్లను పోస్ట్ చేసినా, వారికి వచ్చిన పోస్టులను రీసెండ్ చేసినా క్రైమ్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com