మస్కట్:సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే జైలు శిక్ష
- January 30, 2020
మస్కట్:తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయొద్దని ఒమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా రూమర్లు స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఒమన్ సిటీజన్స్, ప్రవాసీయులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో తప్పుడు సమాచారాన్ని, రూమర్లను పోస్ట్ చేసినా, వారికి వచ్చిన పోస్టులను రీసెండ్ చేసినా క్రైమ్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!