అరేబియన్ గల్ఫ్లో మంటల్లో చిక్కుకున్న షిప్
- January 30, 2020
షార్జా:అరేబియన్ గల్ఫ్లో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఒకటి అగ్ని ప్రమాదానికి గురైంది. షార్జాకి నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్కి చెందిన మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. ఎమిరేటీ అధికారుల ఈ ఘటనపై స్పందిస్తూ, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోస్ట్ ఆఫ్ షార్జా నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







