రెయిన్ ఎఫెక్టెడ్ పీపుల్ కోసం 9 మిలియన్ దిర్హామ్స్ గ్రాంట్ చేసిన రూలర్
- January 30, 2020
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్, వర్షాల కారణంగా బాధితులైనవారికి 9 మిలియన్ అరబ్ ఎమిరేట్ దిర్హామ్స్ ని గ్రాంట్గా మంజూరు చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా పలువురు నిరాశ్రయులుగా మారారు. కాగా, ఓ కమిటీ, రస్ అల్ ఖైమాలోని రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని సందర్శించి, అక్కడి పరిస్థితులపై నివేదికను తయారు చేయడం జరిగింది. బాధిత కుటుంబాల్ని పరామర్శించడంతోపాటు, వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రూలర్ ప్రకటించిన గ్రాంట్తో బాధిత కుటుంబాలకు ఊరట కలగనుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







