రెయిన్ ఎఫెక్టెడ్ పీపుల్ కోసం 9 మిలియన్ దిర్హామ్స్ గ్రాంట్ చేసిన రూలర్
- January 30, 2020
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్, వర్షాల కారణంగా బాధితులైనవారికి 9 మిలియన్ అరబ్ ఎమిరేట్ దిర్హామ్స్ ని గ్రాంట్గా మంజూరు చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా పలువురు నిరాశ్రయులుగా మారారు. కాగా, ఓ కమిటీ, రస్ అల్ ఖైమాలోని రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని సందర్శించి, అక్కడి పరిస్థితులపై నివేదికను తయారు చేయడం జరిగింది. బాధిత కుటుంబాల్ని పరామర్శించడంతోపాటు, వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రూలర్ ప్రకటించిన గ్రాంట్తో బాధిత కుటుంబాలకు ఊరట కలగనుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







