రెయిన్ ఎఫెక్టెడ్ పీపుల్ కోసం 9 మిలియన్ దిర్హామ్స్ గ్రాంట్ చేసిన రూలర్
- January 30, 2020
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్, వర్షాల కారణంగా బాధితులైనవారికి 9 మిలియన్ అరబ్ ఎమిరేట్ దిర్హామ్స్ ని గ్రాంట్గా మంజూరు చేశారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా పలువురు నిరాశ్రయులుగా మారారు. కాగా, ఓ కమిటీ, రస్ అల్ ఖైమాలోని రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని సందర్శించి, అక్కడి పరిస్థితులపై నివేదికను తయారు చేయడం జరిగింది. బాధిత కుటుంబాల్ని పరామర్శించడంతోపాటు, వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రూలర్ ప్రకటించిన గ్రాంట్తో బాధిత కుటుంబాలకు ఊరట కలగనుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!