ఫోర్జింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆసియన్ గ్యాంగ్
- February 01, 2020
కువైట్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఫోర్జింగ్ కేసులో నిందితులపై విచారణ జరుపుతోంది. నిందితుల దగ్గర్నుంచి కొన్ని లైసెన్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఓ అరబ్ వ్యక్తిని డిపోర్టేషన్ సెంటర్కి తరలించారు. అతన్నుంచి, వివరాల్ని సేకరించారు అధికారులు. ఫోర్జింగ్ గ్యాంగ్ 400 దినార్స్ వసూలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. జనరల్ డ్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులెవరికైనా ఈ ఫోర్జింగ్తో సంబంధాలున్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







