ఫోర్జింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆసియన్ గ్యాంగ్
- February 01, 2020
కువైట్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఫోర్జింగ్ కేసులో నిందితులపై విచారణ జరుపుతోంది. నిందితుల దగ్గర్నుంచి కొన్ని లైసెన్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఓ అరబ్ వ్యక్తిని డిపోర్టేషన్ సెంటర్కి తరలించారు. అతన్నుంచి, వివరాల్ని సేకరించారు అధికారులు. ఫోర్జింగ్ గ్యాంగ్ 400 దినార్స్ వసూలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. జనరల్ డ్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులెవరికైనా ఈ ఫోర్జింగ్తో సంబంధాలున్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







