ఫోర్జింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆసియన్ గ్యాంగ్
- February 01, 2020
కువైట్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఫోర్జింగ్ కేసులో నిందితులపై విచారణ జరుపుతోంది. నిందితుల దగ్గర్నుంచి కొన్ని లైసెన్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఓ అరబ్ వ్యక్తిని డిపోర్టేషన్ సెంటర్కి తరలించారు. అతన్నుంచి, వివరాల్ని సేకరించారు అధికారులు. ఫోర్జింగ్ గ్యాంగ్ 400 దినార్స్ వసూలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. జనరల్ డ్రాఫిక్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులెవరికైనా ఈ ఫోర్జింగ్తో సంబంధాలున్నట్లు తేలితే వారిపైనా చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







