కార్ నెంబర్ ప్లేట్పై దుబాయ్ ఎక్స్పో 2020 లోగో
- February 01, 2020
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై దుబాయ్ ఎక్స్పో 2020 లోగో డిజైన్ చేయించుకునేలా కొత్త ఇనీషియేషన్కి శ్రీకారం చుట్టింది. 2020 ఫిబ్రవరి 2న ఈ వేడుక ప్రారంభం కానుంది. ఎక్స్పో2020ని దుబాయ్ హోస్ట్ చేస్తున్న దరిమిలా, మోటరిస్టులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 200 దిర్హామ్లు ఛార్జ్ చేస్తామని ఆర్టిఎ లైసింగ్ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసఫ్ అల్ అలి చెప్పారు. ఆన్లైన్ ద్వారా ఔత్సాహికులైన వాహనదారులు ఈ నెంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. దుబాయ్ వ్యాప్తంగా ఆర్టీఎ సర్వీస్ ప్రొవైడర్స్ కేవలం మూడు రోజుల్లోనే ఈ నెంబర్ ప్లేట్లను అందిస్తారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







