కార్ నెంబర్ ప్లేట్పై దుబాయ్ ఎక్స్పో 2020 లోగో
- February 01, 2020
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై దుబాయ్ ఎక్స్పో 2020 లోగో డిజైన్ చేయించుకునేలా కొత్త ఇనీషియేషన్కి శ్రీకారం చుట్టింది. 2020 ఫిబ్రవరి 2న ఈ వేడుక ప్రారంభం కానుంది. ఎక్స్పో2020ని దుబాయ్ హోస్ట్ చేస్తున్న దరిమిలా, మోటరిస్టులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 200 దిర్హామ్లు ఛార్జ్ చేస్తామని ఆర్టిఎ లైసింగ్ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసఫ్ అల్ అలి చెప్పారు. ఆన్లైన్ ద్వారా ఔత్సాహికులైన వాహనదారులు ఈ నెంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. దుబాయ్ వ్యాప్తంగా ఆర్టీఎ సర్వీస్ ప్రొవైడర్స్ కేవలం మూడు రోజుల్లోనే ఈ నెంబర్ ప్లేట్లను అందిస్తారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







