ఖతార్ ట్రాన్స్ పోర్ట్ హిస్టరీని చాటేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్
- February 01, 2020
దోహా:ఖతార్ లో దశాబ్దాల తరబడి ఉంటున్న వారికి మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ ఆకర్షిస్తోంది. 70, 80వ దశాకాల్లో వాడిన వాహనాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. మవాటర్ సెంటర్ వేదికగా జనవరి 31 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్...ఖతార్ ట్రాన్స్ పోర్ట్ చరిత్రను జీవనశైలిని గుర్తు చేస్తుందని నిర్వహకులు చెబుతున్నారు. మొత్తం మూడు విభాగాల ఎగ్జిబిషన్ డివైడ్ చేశారు. యాభై ఏళ్ల క్రితం వినియోగంలో ఉన్న ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్, ప్రైవేట్ కార్స్, గవర్నమెంట్ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ లోనే పాత తరం ట్యాక్సీ కారు, 70వ దశకంలో మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ ఉపయోగించిన మెరూన్ స్కూల్ బస్సు , గవర్నమెంట్ అధికారులు, మంత్రులు ఉపయోగించిన కార్లు ఎంట్రెన్స్ లోనే వెల్ కం చెబుతున్నాయి. ఫిబ్రవరి 29 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







