ఖతార్ ట్రాన్స్ పోర్ట్ హిస్టరీని చాటేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్
- February 01, 2020
దోహా:ఖతార్ లో దశాబ్దాల తరబడి ఉంటున్న వారికి మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చేలా వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ ఆకర్షిస్తోంది. 70, 80వ దశాకాల్లో వాడిన వాహనాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. మవాటర్ సెంటర్ వేదికగా జనవరి 31 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్...ఖతార్ ట్రాన్స్ పోర్ట్ చరిత్రను జీవనశైలిని గుర్తు చేస్తుందని నిర్వహకులు చెబుతున్నారు. మొత్తం మూడు విభాగాల ఎగ్జిబిషన్ డివైడ్ చేశారు. యాభై ఏళ్ల క్రితం వినియోగంలో ఉన్న ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్, ప్రైవేట్ కార్స్, గవర్నమెంట్ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ లోనే పాత తరం ట్యాక్సీ కారు, 70వ దశకంలో మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ ఉపయోగించిన మెరూన్ స్కూల్ బస్సు , గవర్నమెంట్ అధికారులు, మంత్రులు ఉపయోగించిన కార్లు ఎంట్రెన్స్ లోనే వెల్ కం చెబుతున్నాయి. ఫిబ్రవరి 29 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







