మేడారానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- February 02, 2020
హైదరాబాద్: బేగంపేట ఎయిర్పోర్టు నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆరుగురికి ప్రయాణానికి రూ.1.8 లక్షలతోపాటు అదనంగా జీఎస్టీ ఉంటుందన్నారు. వీరికి ఇరువైపులా ప్రయాణంతోపాటు సమ్మక్క, సారలమ్మల దర్శనం కల్పిస్తామన్నారు. మరో రూ.2999 చెల్లిస్తే.. మేడారంలోని అన్ని ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా చూపిస్తామన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని, ఇప్పటికే ప్రసిద్ధ రామప్ప దేవాలయం యునెస్కో బృంద పరిశీలనలో ఉందని శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







