నిఖిల్ నిశ్చితార్థం
- February 03, 2020
బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్ నిశ్చితార్థం 10వ తేదీన జరుగనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం క్రిష్ణప్ప సోదరుడు మంజునాథ్ మనవరాలు రేవతితో వివాహనం నిశ్చయమైంది. వారంక్రితమే మాజీ ప్రధాని దేవేగౌడ వియ్యంకుడి ఇంటికివెళ్లి చర్చలు జరిపారు. ఈమేరకు ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. చెన్నపట్టణ, రామనగర్ మధ్య ప్రత్యేక కల్యాణమండపం లో ఆడంబరంగా వివాహం చేయదలిచారు. ఏప్రిల్ లేదా మే నెలలో వివాహం జరుగనుందని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







