నిఖిల్ నిశ్చితార్థం
- February 03, 2020
బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్ నిశ్చితార్థం 10వ తేదీన జరుగనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం క్రిష్ణప్ప సోదరుడు మంజునాథ్ మనవరాలు రేవతితో వివాహనం నిశ్చయమైంది. వారంక్రితమే మాజీ ప్రధాని దేవేగౌడ వియ్యంకుడి ఇంటికివెళ్లి చర్చలు జరిపారు. ఈమేరకు ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. చెన్నపట్టణ, రామనగర్ మధ్య ప్రత్యేక కల్యాణమండపం లో ఆడంబరంగా వివాహం చేయదలిచారు. ఏప్రిల్ లేదా మే నెలలో వివాహం జరుగనుందని సమాచారం.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







