నిఖిల్ నిశ్చితార్థం
- February 03, 2020
బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్ నిశ్చితార్థం 10వ తేదీన జరుగనుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం క్రిష్ణప్ప సోదరుడు మంజునాథ్ మనవరాలు రేవతితో వివాహనం నిశ్చయమైంది. వారంక్రితమే మాజీ ప్రధాని దేవేగౌడ వియ్యంకుడి ఇంటికివెళ్లి చర్చలు జరిపారు. ఈమేరకు ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. చెన్నపట్టణ, రామనగర్ మధ్య ప్రత్యేక కల్యాణమండపం లో ఆడంబరంగా వివాహం చేయదలిచారు. ఏప్రిల్ లేదా మే నెలలో వివాహం జరుగనుందని సమాచారం.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!