54,000 దిర్హామ్లు సేకరించిన గర్ల్ గైడ్స్
- February 03, 2020
షార్జా గర్ల్ గైడ్స్ (ఎస్జిజి), చాకొలెట్ చిప్, ఓట్ మరియు పీనట్ బటర్ కుకీస్ని విక్రయించడం ద్వారా 54,000 దిర్హామ్లు సేకరించారు. ఈ మొత్తాన్ని ప్రిజనర్స్ డెబిట్స్ని చెల్లించడానికి వినియోగిస్తారు. ఫరాజ్ ఫండ్తో కలిసి ఎస్సిజి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ని 'కుకీస్ ఫర్ ఎ కాజ్' పేరుతో చేపట్టారు. గత ఏడాది ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన సొమ్ము కంటే రెట్టింపు సొమ్ముని ఈ ఏడాది సేకరించడం జరిగింది. 54 ఎస్జిజి బ్రౌనీస్ (7-11 ఏళ్ళు), గైడ్స్ (12 నుంచి 15 ఏళ్ళు), ఈ కుకీస్ని విక్రయించడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







