1,176 లిక్కర్ బాటిల్స్ని స్వాధీనం చేసుకున్న కువైట్ కస్టమ్స్
- February 04, 2020
కువైట్ కస్టమ్స్ ఆఫీసర్స్, 1,176 లిక్కర్ బాటిల్స్ స్మగ్లింగ్కి చెక్ పెట్టారు. ఓ కంటెయినర్లో వీటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. షువైఖ్ పోర్ట్లో దీన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ రోల్స్ వున్నట్లుగా కంటెయినర్ గురించిన సమాచారాన్ని రూపొందించారు స్మగ్లర్స్. అయితే, అనుమానంతో కంటెయినర్ని తనిఖీ చేసిన అధికారులకు అందులో లిక్కర్ బాటిల్స్ లభించాయి. సంబంధిత అధికారులకు ఈ కౌంటర్బాండ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







