ఎక్స్పో 2020 ఇండియన్ టీమ్కి నవ్దీప్ సూరి నాయకత్వం
- February 04, 2020
న్యూఢిల్లీ: దుబాయ్ ఎక్స్పో2020 కోసం భారతదేశం తరఫున పాల్గొనే బృందానికి ఒకప్పటి రాయబారి నవ్దీప్ సూరిని ఎంపిక చేశారు. ఇండియా పెవిలియన్, దుబాయ్ ఎక్స్పో 2020లో ఆకర్షణీయంగా మారబోతోందనీ, భారతదేశం తరఫున అత్యద్భుతమైన రిప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నామని నవ్దీప్ సూరి ఈ సందర్భగా అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసిసిఐ) ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ, ఇండియన్ పెవిలియన్లో భారత ఘనతను చాటి చెప్పేలా సూరి నేతృత్వంలో కార్యక్రమాలు వుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండస్ట్రీ పార్టనర్గా భారత ప్రభుత్వానికి ఫిక్కీ వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







