ఎక్స్పో 2020 ఇండియన్ టీమ్కి నవ్దీప్ సూరి నాయకత్వం
- February 04, 2020
న్యూఢిల్లీ: దుబాయ్ ఎక్స్పో2020 కోసం భారతదేశం తరఫున పాల్గొనే బృందానికి ఒకప్పటి రాయబారి నవ్దీప్ సూరిని ఎంపిక చేశారు. ఇండియా పెవిలియన్, దుబాయ్ ఎక్స్పో 2020లో ఆకర్షణీయంగా మారబోతోందనీ, భారతదేశం తరఫున అత్యద్భుతమైన రిప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నామని నవ్దీప్ సూరి ఈ సందర్భగా అభిప్రాయపడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసిసిఐ) ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ, ఇండియన్ పెవిలియన్లో భారత ఘనతను చాటి చెప్పేలా సూరి నేతృత్వంలో కార్యక్రమాలు వుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండస్ట్రీ పార్టనర్గా భారత ప్రభుత్వానికి ఫిక్కీ వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!