ఇయర్ ఆఫ్ టోలరెన్స్: దుబాయ్ పోలీస్ అందిస్తున్న బంపర్ ఆఫర్
- February 04, 2020
దుబాయ్:దుబాయ్ పోలీస్, వాహనదారులకు గుడ్ న్యూస్ అందించారు. ఇయర్ ఆఫ్ టోలరెన్స్ ఫిబ్రవరి 6న ముగుస్తున్న కారణంగా 100 శాతం ట్రాఫిక్ ఫైన్స్పై రిడక్షన్ పొందేందుకు వీలుంది. గత 12 నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి డిస్కౌంట్ని 25 శాతంగా నిర్ణయించారు. మే నెలలో దీన్ని జారీ చేస్తారు. ఆరు నెలలపాటు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా వుంటే 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. నవంబర్ వరకు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, 2020 జనవరి వరకు ఉల్లంఘనల జోలికి వెళ్ళకపోతే 100 శాతం ఉపశమనం పొందడానికి వీలు కల్పించారు. క్రమశిక్షణ గల డ్రైవర్లకు ఆఖరి తేదీ అయినటువంటి 06/02/2020 న జరిమానాలపై 100% డిస్కౌంట్ లభిస్తుంది.
ఒకవేళ డ్రైవర్కు మునుపటి జరిమానాలపై డిస్కౌంట్ లభించి, కొత్త జరిమానా విధింపబడినట్లైతే, జరిమానా తగ్గింపు అతనికి వర్తించదు. అనగా మునుపటి జరిమానాల పై తగ్గిన మొత్తం పెరగదు కాని కొత్త జరిమానాలపై అతనికి మరింత డిస్కౌంట్ లభించదు.
గమనిక: - జరిమానాలపై డిస్కౌంట్ అనేది వ్యక్తిగత పేరు మీద రిజిస్టర్ చేయబడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుందనీ, కంపెనీ లేదా ట్రాన్స్పోర్ట్ లో నమోదు చేసిన వాహనాలకు వర్తించదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..







