మస్కట్:నేషనల్ ఫ్లాగ్ సగం వరకే ఎగురవేయాలని స్కూల్స్ కి సూచనలు
- February 05, 2020
మస్కట్:అన్ని స్కూళ్లలో నేషనల్ ఫ్లాగ్స్ ను పూర్తిగా ఎగురవేయకూడదని ఒమన్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అన్ని స్కూల్స్ యాజమన్యాలకు సూచించింది. అలాగే జాతీయ గీతం ఆలపించకూడదని కూడా ఆదేశించింది. స్కూల్ అసెంబ్లీ సమయంలో జాతీయ వందనం చేయకూడదని సూచనల్లో పేర్కొంది. ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ సంతాప దినాలు ముగియనందున విద్యా మంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







