మస్కట్:నేషనల్ ఫ్లాగ్ సగం వరకే ఎగురవేయాలని స్కూల్స్ కి సూచనలు
- February 05, 2020
మస్కట్:అన్ని స్కూళ్లలో నేషనల్ ఫ్లాగ్స్ ను పూర్తిగా ఎగురవేయకూడదని ఒమన్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అన్ని స్కూల్స్ యాజమన్యాలకు సూచించింది. అలాగే జాతీయ గీతం ఆలపించకూడదని కూడా ఆదేశించింది. స్కూల్ అసెంబ్లీ సమయంలో జాతీయ వందనం చేయకూడదని సూచనల్లో పేర్కొంది. ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ సంతాప దినాలు ముగియనందున విద్యా మంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!