మస్కట్:నేషనల్ ఫ్లాగ్ సగం వరకే ఎగురవేయాలని స్కూల్స్ కి సూచనలు

- February 05, 2020 , by Maagulf
మస్కట్:నేషనల్ ఫ్లాగ్ సగం వరకే ఎగురవేయాలని స్కూల్స్ కి సూచనలు

మస్కట్:అన్ని స్కూళ్లలో నేషనల్ ఫ్లాగ్స్ ను పూర్తిగా ఎగురవేయకూడదని ఒమన్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అన్ని స్కూల్స్ యాజమన్యాలకు సూచించింది. అలాగే జాతీయ గీతం ఆలపించకూడదని కూడా ఆదేశించింది. స్కూల్ అసెంబ్లీ సమయంలో జాతీయ వందనం చేయకూడదని సూచనల్లో పేర్కొంది. ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ సంతాప దినాలు ముగియనందున విద్యా మంత్రిత్వ శాఖ ఈ సూచనలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com