పారిశ్రామికవాడ లోని ఒకటవ వీధి 6 నెలల పాటు పాక్షిక మూసివేత
- January 19, 2016
పారిశ్రామికవాడ లోని ఒకటవ వీధి 6 నెలల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఆశ్ఘల్ ప్రజా పనుల సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక మార్గంలో ఒక వీధిని జనవరి 20 తేది బుధవారం నుంచి 6 నెలల పాటు మూసివేయనున్నారు. స్థానికులు , నివాస ప్రాంతాలవారు ఉపయోగించే దారి ఎప్పటి మాదిరే తెరిచే ఉంటుందని వివరించారు. దోహ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఈ తాత్కాలికమూసివేత అమలవుతుందని , రోడ్ల సామర్ధ్యం పెంచి ట్రాఫిక్ మెరుగుదలకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు ఆశ్ఘల్ ప్రజా పనుల సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







