దుబాయ్ : చైనాకు ప్రయాణంపై నిషేధం విధించిన సౌదీ అరేబియా
- February 06, 2020
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సౌదీ నుంచి చైనా ప్రయాణాలపై నిషేధించింది. సౌదీ అరేబియా రెసిడెన్స్, నాన్ సౌదీ రెసిడెన్స్ ఎవరూ తాము చెప్పే వరకు చైనా పర్యటనకు వెళ్లొద్దని ఆదేశించింది. ఎవరైనా నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. సౌదీలో ఉండే ప్రవాసీయులు ఎవరైనా చైనాకు వెళ్తే వారిని తిరిగి దేశంలోకి అనుమతించబోమని కూడా క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు WHO వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







