దుబాయ్లో 3 టన్నుల డ్రగ్స్ ధ్వంసం
- February 07, 2020దుబాయ్:గత మూడేళ్ళలో మొత్తం 3 టన్నుల డ్రగ్స్ని స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేయడమయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. హెరాయిన్, కొకైన్, క్రిస్టల్ మెథ్, ఓపియవ్ు ఇతర ఇల్లీగల్ సబ్స్టాన్సెస్ని 215 సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది. జబెల్ అలి హజార్డస్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద వీటిని ధ్వంసం చేశారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సావ్ు అల్ హుమైదాన్, డ్రగ్స్ డిస్ట్రక్షన్కి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, ప్రాసిక్యూషన్ అలాగే కోర్ట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పలు అరెస్టులు జరిగాయి. ఈ కేసుల్లో పలువురికి కరిÄన శిక్షలు కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..