పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్కి అత్యున్నత గౌరవం
- February 07, 2020
బహ్రెయిన్:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ‘మనామా హెల్త్ సిటీ’ ప్రోగ్రావ్ుకి సంబంధించి పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇది అరుదైన గౌరవంగా క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషావ్ు బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సూచన మేరకు షేక్ హిషావ్ు, ఓ కార్యక్రమంలో ఈ మేరకు అక్రెడేషన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డబ్ల్యుహెచ్ఓ ఎక్స్పర్ట్లు అలాగే క్యాపిటల్ హెల్త్ సిటీస్ కమిటీ మెంబర్స్ హాజరయ్యారు. మానామా హెల్త్ సిటీ ప్రోగ్రావ్ు, ఎన్విరాన్మెంట్ కేరింగ్ అలాగే పబ్లిక్ హెల్త్ని పెంపొందించేలా తీర్చిదిద్దబడిందని అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్లోని పలు సిటీస్ అలాగే విలేజెస్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే క్రమంలో బహ్రెయిన్ నాయకత్వం సూచనల మేరకు సమర్థవంతంగా పనిచేస్తున్నామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







