పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్కి అత్యున్నత గౌరవం
- February 07, 2020బహ్రెయిన్:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ‘మనామా హెల్త్ సిటీ’ ప్రోగ్రావ్ుకి సంబంధించి పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇది అరుదైన గౌరవంగా క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషావ్ు బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా చెప్పారు. ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సూచన మేరకు షేక్ హిషావ్ు, ఓ కార్యక్రమంలో ఈ మేరకు అక్రెడేషన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డబ్ల్యుహెచ్ఓ ఎక్స్పర్ట్లు అలాగే క్యాపిటల్ హెల్త్ సిటీస్ కమిటీ మెంబర్స్ హాజరయ్యారు. మానామా హెల్త్ సిటీ ప్రోగ్రావ్ు, ఎన్విరాన్మెంట్ కేరింగ్ అలాగే పబ్లిక్ హెల్త్ని పెంపొందించేలా తీర్చిదిద్దబడిందని అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్లోని పలు సిటీస్ అలాగే విలేజెస్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే క్రమంలో బహ్రెయిన్ నాయకత్వం సూచనల మేరకు సమర్థవంతంగా పనిచేస్తున్నామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..