పుల్వామా అమర సైనికులకు TRS ఖతర్ ఘణ నివాళి
- February 14, 2020దోహా:TRS ఖతర్ ఆధ్వర్యంలో పుల్వామా బాంబు దాడి లో మరణించిన వీర జవాన్ల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు..అమర వీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రధ్ధాంజలి ఘటించారు.
TRS ఖతర్ శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు వందనం అన్నారు.మన కోసం,మన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తు ప్రాణత్యాగానికి కూడా భయపడకుండా దేశాన్ని రక్షించడానికి పోరాడుతూ వీరమరణం పొందిన వీర జవాన్ ల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని ,మహేందర్ చింతకుంట,ఎల్లయ్య తాళ్లపెళ్లి, ప్రేమ్ కుమార్ బొడ్డు,శంకరాచారి బొప్పరపు,శోభన్ బందారపు,అరుణ్ అలిశెట్టి, కిరణ్ తిగుళ్ల,గడ్డి రాజు,సంపత్ పుల్కం,రాజేష్,రమేష్,సుభాన్ మరియు సంజు తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!