పుల్వామా అమర సైనికులకు TRS ఖతర్ ఘణ నివాళి
- February 14, 2020
దోహా:TRS ఖతర్ ఆధ్వర్యంలో పుల్వామా బాంబు దాడి లో మరణించిన వీర జవాన్ల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు..అమర వీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రధ్ధాంజలి ఘటించారు.
TRS ఖతర్ శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు వందనం అన్నారు.మన కోసం,మన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తు ప్రాణత్యాగానికి కూడా భయపడకుండా దేశాన్ని రక్షించడానికి పోరాడుతూ వీరమరణం పొందిన వీర జవాన్ ల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని ,మహేందర్ చింతకుంట,ఎల్లయ్య తాళ్లపెళ్లి, ప్రేమ్ కుమార్ బొడ్డు,శంకరాచారి బొప్పరపు,శోభన్ బందారపు,అరుణ్ అలిశెట్టి, కిరణ్ తిగుళ్ల,గడ్డి రాజు,సంపత్ పుల్కం,రాజేష్,రమేష్,సుభాన్ మరియు సంజు తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







