కువైట్:60 దాటిన ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ క్యాన్సిల్
- February 16, 2020
కువైట్:దేశంలో వలస కార్మికుల సంఖ్యను కుదించటంతో పాటు డెమోగ్రాఫిక్ ఇంబాల్స్ ను గాడిలో పెట్టేలా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్, రెసిడెన్సీ రెన్యూవల్ చేయకూడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్ణయించింది. అయితే..ఈ నిర్ణయం కింది స్థాయి కార్మికులకే పరమితం చేయనుంది. దీంతో లేబర్ మార్కెట్ పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లరికల్ స్టాఫ్, కంపెనీ రిప్రజెంటీవ్స్, డ్రైవింగ్ రంగాల్లో ఉన్న ప్రవాసీయుల వయస్సు 60 ఏళ్లు దాటితే వారికి ఇక నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వరు. అయితే..హై ఎడ్యూకేషనల్ డ్రిగ్రీస్ బేస్డ్ ఉద్యోగులపై కువైట్ ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదు. డాక్టర్స్, జర్నలిస్ట్స్, లీగల్ కన్సల్ట్స్, స్పెషలిస్ట్స్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్, ప్రైవేట్ కంపెనీ పార్ట్ నర్స్ కు మాత్రం వయస్సుతో నిమిత్తం సంబంధం లేకుండా రెసిడెన్సీ రెన్యూవల్ యధావిధిగా చేయనున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!