దుబాయ్:ప్రారంభమైన వుమెన్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్
- February 16, 2020
దుబాయ్ డ్యూటీ ఫ్రీ వుమెన్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ 20వ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. టోర్నీలో తొలుత క్వాలిఫైయింగ్ రౌండ్స్ ప్లేయర్స్ పోటీ పడుతున్నారు.
రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్ షిప్ లో మొత్తం 48 క్వాలిఫైయింగ్ స్లాట్స్ కు నిన్న ఉదయం డ్రా తీశారు. హంగేరియన్ 2020 లేడీస్ ఓపెన్ రద్దు అవటంతో దుబాయ్
వుమెన్స్ ఓపెన్ లోని క్వాలిఫైయింగ్ రౌండ్లను డబ్ల్యూటీఏ పెంచింది. దీంతో 16 స్పాట్స్ పెరిగి ఛాంపియన్ షిప్ లోని మ్యాచుల సంఖ్య 32 నుంచి 48కి పెరిగాయి. దీనికితోడు
సాధారణంగా నలుగురు ఫైనల్ క్వాలిఫైయర్స్ కి బదులు ఆరుగురు క్వాలియర్స్ ఉండబోతున్నారు. దీంతో ప్లేయర్ల సంఖ్య 28 నుంచి 30కి పెరగనుంది. అయితే.. చివరి
ఆరుగురు క్వాలిఫైయిర్స్ కు సంబంధించి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మెయిన్ డ్రా తీస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!