దుబాయ్:ప్రారంభమైన వుమెన్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్
- February 16, 2020
దుబాయ్ డ్యూటీ ఫ్రీ వుమెన్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ 20వ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. టోర్నీలో తొలుత క్వాలిఫైయింగ్ రౌండ్స్ ప్లేయర్స్ పోటీ పడుతున్నారు.
రెండు వారాల పాటు జరిగే ఛాంపియన్ షిప్ లో మొత్తం 48 క్వాలిఫైయింగ్ స్లాట్స్ కు నిన్న ఉదయం డ్రా తీశారు. హంగేరియన్ 2020 లేడీస్ ఓపెన్ రద్దు అవటంతో దుబాయ్
వుమెన్స్ ఓపెన్ లోని క్వాలిఫైయింగ్ రౌండ్లను డబ్ల్యూటీఏ పెంచింది. దీంతో 16 స్పాట్స్ పెరిగి ఛాంపియన్ షిప్ లోని మ్యాచుల సంఖ్య 32 నుంచి 48కి పెరిగాయి. దీనికితోడు
సాధారణంగా నలుగురు ఫైనల్ క్వాలిఫైయర్స్ కి బదులు ఆరుగురు క్వాలియర్స్ ఉండబోతున్నారు. దీంతో ప్లేయర్ల సంఖ్య 28 నుంచి 30కి పెరగనుంది. అయితే.. చివరి
ఆరుగురు క్వాలిఫైయిర్స్ కు సంబంధించి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మెయిన్ డ్రా తీస్తారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







