కరోనా వైరస్: యూఏఈలో 9వ కేసు నమోదు
- February 17, 2020యూఏఈ హెల్త్ అథారిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారంలో యూఏఈలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య 9. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 37 ఏళ్ళ చైనా సిటిజన్ కరోనా వైరస్తో బాధపడుతున్నారనీ, అతని ఆరోగ్యం నిలకడగా వుందనీ పేర్కొన్నారు వైద్యులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా చేసిన పరీక్షల్లో బాధితుడికి వైరస్ వున్నట్లు తేలింది. ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం