జర్మనీలో కాల్పులు...ఎనిమిది మంది మృతి
- February 20, 2020
జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ సిటీ దగ్గర (భారత కాలమానం ప్రకారం) నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక వ్యక్తి అక్కడ ఉన్న వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తి కోసం జల్లెడపడుతున్నారు.
కాల్పులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అతడు ఎందుకు కాల్చాడు అనే విషయం కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. హనయు లోని బార్ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సహాయ బృందాలు అక్కడి ప్రజలకు సహాయ చర్యలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..