మస్కట్: 282 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- February 20, 2020 , by Maagulf
మస్కట్: 282 మంది ఖైదీలకు క్షమాభిక్ష

ఒమన్ జైళ్లలో ఉన్న 282 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఈ మేరకు 282 మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మస్కట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత శక్ష అనుభవిస్తున్నారు. సుల్తాన్, సుప్రీం కమాండర్ హైతమ్ బిన్ తారీక్ క్షమాభిక్షతో విడుదలవుతున్న 282 మంది ఖైదీల్లో 123 మంది ప్రవాసీయులు కూడా ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com